తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘చింత’.. ఏమిటీ వింత!
Published on Mon, 09/02/2019 - 06:54
అబిడ్స్: నగరంలో చింతకాయల కొరత ఏర్పడింది. ప్రతి ఏటా వినాయక చవితి ముందు మార్కెట్లో చింతకాయలు పుష్కలంగా లభించేవి. ఈసారి చింతకాయలు సకాలంలో పండకపోవడంతో నగరంలో వీటికి కొరత ఏర్పడింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చింతకాయలు కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.400– 600 చొప్పున పెట్టాల్సి వచ్చింది. నగరంలోని గుడిమల్కాపూర్, మోండా మార్కెట్, మాదన్నపేట్లతో పాటు పలు మార్కెట్లలో చింతకాయలు నామమాత్రంగా లభ్యమయ్యాయి. వినాయక చవితి రోజు చింతకాయ, ఆకుకూరల పప్పు, చింతకాయ పచ్చడితో ఉండ్రాళ్లు తినడం ఆనవాయితీ. దీంతో చింతకాయల ధర ఎంత భగ్గుమంటున్నా కొనుగోలుదారులు కొంతమేరకు కొనుగోలు చేశారు.
#
Tags