వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డీఎస్సీ ప్రకటన కోసం సహకరించండి
Published on Mon, 11/24/2014 - 03:18
- ఎంపీ కవితకు బి.ఎడ్. విద్యార్థుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు తక్షణమే డీఎస్సీ ప్రకటన జారీ చేయించేందుకు కృషి చేయాలని బి.ఎడ్. విద్యార్థుల సంఘం నిజామాబాద్ ఎంపీ కె.కవితకు విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు అల్వాల మధుసూదన్ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఆదివారం ఆమెను కలసి ఈ మేరకు కోరారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ డిసెంబర్ 4న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
#
Tags