రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రైవేటు స్కూల్స్ వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు
Published on Sat, 07/26/2014 - 14:15
హైదరాబాద్ : విద్యా ప్రమాణాలు పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అనే అంశంపై శనివారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు చదువు చెబుతున్నాయని అన్నారు. పరీక్షల్లో తప్పితే జీవితమే లేదన్నట్లు విద్యాసంస్థలు చేస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య అంటే ప్రశ్నలు...సమాధానాలే కాదని ఆయన అన్నారు.
#
Tags