YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పంపుల బిగింపు వేగిరం చేయండి: హరీశ్రావు
Published on Wed, 05/30/2018 - 03:36
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే ప్రక్రియను వేగిరం చేయాలని వివిధ ఏజెన్సీలను నీటి పారుదల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆయా ప్రాజెక్టుల పనులపై సమీక్షించిన ఆయన మోటార్ల బిగింపు ప్రక్రియను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి తోటపల్లి పంప్ హౌజ్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. బిల్లుల చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగేలా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
#
Tags