సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ధారూరు క్రిస్టియన్ జాతరకు ప్రత్యేక రైళ్లు
Published on Wed, 11/13/2019 - 03:08
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ సమీపంలోని ధారూరులో క్రిస్టియన్ జాతర నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్కు ఈనెల 15, 17 తేదీల్లో నాలుగు సర్వీసులు నడుపుతోంది. బీదర్ నుంచి ధారూరుకు కూడా నాలుగు సర్వీసులు తిప్పుతోంది. ఈ సందర్భంగా యశ్వంత్పూర్–బీదర్, నాందేడ్–బెంగళూరు, బెం గళూరు సిటీ–నాందేడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ధారూరు స్టేషన్లో తాత్కాలిక స్టాప్ను కల్పించారు.
#
Tags