నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రామగుండంలో ప్రారంభమైన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్
Published on Mon, 05/25/2015 - 08:10
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి తొలిరోజు మహిళా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎత్తు, బరువులను పరిశీలించడంతోపాటు పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా 62,500 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, సౌత్జోన్ పరిధిలో కరీంనగర్లో ఇవి జరుగుతున్నాయి.
#
Tags