అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తండ్రిని హతమార్చిన తనయుడు
Published on Mon, 04/03/2017 - 14:01
మహబూబ్నగర్: నారాయణపేటలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. భూమికి సంబంధించిన విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన కుమారుడు తండ్రిని బండరాయితో కొట్టి చంపాడు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రించేందుకు ప్రయత్నించాడు. తండ్రి శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి రోడ్డు పక్కన తుప్పల్లో పడేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags