Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ
Published on Thu, 02/04/2016 - 13:47
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న విలువైన మద్యం సీసాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి రూ. 4 లక్షల విలువైన మద్యం బాటి ళ్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.
#
Tags