వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
Published on Mon, 08/17/2015 - 11:11
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి హుండీతోపాటు స్వామివారి కడియాలు ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags