వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం చోరీ
Published on Sun, 12/21/2014 - 20:05
మెదక్: మెదక్ జిల్లా భూంపల్లి పోలీసులు క్వార్టర్స్ లో దొంగతనం జరిగింది. ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం, 20 వేల రూపాయల నగదు చోరీ చేశారు. దొంగతనం చేసింది అదే క్వార్టర్స్ లో ఉంటున్న ఓ ఏఎస్సై కొడుకని అనుమానిస్తున్నారు. అయితే డిపార్ట్ మెంట్ పరువు పోతుందన్న భయంతో కేసు బయటికి పొక్కకుండా ఉన్నతాధికారులు చూస్తున్నారు.
#
Tags