రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొండమల్లేపల్లిలో భారీ చోరీ
Published on Mon, 09/14/2015 - 11:49
నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో భారీ చోరీ జరిగింది. స్తానికంగా ఉండే ఆటోమొబ్ల్ వ్యాపారి ఏతా రాము ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారం, రూ. 50 వేల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఆదివారం హైదరాబాద్ వెళ్లిన రాము సోమవారం ఉదయం రాగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags