రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెడ్డిపల్లిలో చోరీ
Published on Sat, 02/13/2016 - 11:06
వీనవంక: కరీంనగర్ జిల్లా వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడిగొప్పుల సంపత్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పెంకుటిల్లు పైకప్పు తొలగించి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ.45 వేల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
#
Tags