బియ్యం తరలిస్తే.. జైల్లో పెడతాం!

Published on Mon, 12/29/2014 - 18:59

హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే జైళ్లలో పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణి ప్రారంభిస్తున్నామన్నారు.

కరీంనగర్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధానోపాద్యాయులు- గుణాత్మక విద్య అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఈటెల సన్మానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ