వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
' సమస్యలు ఎదురైతే దైర్యంగా ఎదుర్కోండి'
Published on Thu, 01/29/2015 - 18:19
వరంగల్: వరంగల్ జిల్లా అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని అన్నపూర్ణ పరపతి సంఘభవనంలో తెలంగాణ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో బాలికలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. సమాజంలో బాలికలు ఏవిధంగా సమస్యలను అధిగమించాలి అనే అంశంపై చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మమతా రఘవీర్ అవగాహన కల్పించారు.
మహిళల హక్కులు, బాధ్యతల గురించి సుధీర్ఘంగా ప్రసంగించారు. మానసిక, శారీరక మార్పుల గురించి వివరించారు. సమస్యలు ఎదురైనపుడు దైర్యంగా ఎదుర్కొవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
#
Tags