సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంత్రి లక్ష్మారెడ్డిని కలసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత
Published on Fri, 06/23/2017 - 02:19
హైదరాబాద్: రాష్ట్రపతి పురస్కార గ్రహీత నల్లగొండ జిల్లా చింతపల్లి పీహెచ్సీ ఏఎన్ఎం గున్న జయ గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. 2017 సంవత్సరానికి కుటుంబ నియంత్రణ, ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు... తదితర అంశాల్లో ఆమె పనితీరుకు పురస్కారం దక్కింది. ఈమేరకు ఆమె మంత్రిని కలసి పురస్కారం గురించి వివరించారు.
#
Tags