వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏకగ్రీవాల జోరు: మంత్రి కృతజ్ఞతలు
Published on Tue, 02/11/2020 - 09:21
సాక్షి, నిజామాబాద్: సహకార సంఘాల ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని 20 సహకార సంఘాలకు గాను 19 సంఘాలు ఏకగ్రీవంగా నిలిచాయి. సహకార ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా ఈ సారి ఏకగ్రీవాల జోరు కొనసాగింది.
బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక సొసైటీలు ఏకగ్రీవం కావడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో ఏకగ్రీవాలు చేసింనందుకు వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవాలను అందించిన జిల్లా రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా జిల్లాలోని 89 సహకార సంఘాలకుగాను 26 సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
#
Tags