చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విరిగిన బెడ్లు.. చినిగిన పరుపులు
Published on Mon, 04/23/2018 - 12:51
కరీంనగర్ హెల్త్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు, మిషనరీతో ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అసౌకర్యాలతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరిగిన బెడ్లు, చినిగిన పరుపులు దర్శనమిస్తున్నాయి. బెడ్షీట్లు ఇవ్వడం లేదు. మెరుగైన సేవల కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న పేద రోగులకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సౌకర్యాలు అందడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు 8 నెలలవుతున్నా.. ప్రభుత్వం మంజూరు చేసిన బెడ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
#
Tags