అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గాంధీ ఆస్పత్రిలో రోగి అదృశ్యం
Published on Tue, 04/28/2015 - 23:53
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఓ రోగి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన పి.శివకుమార్ (24) అస్వస్థత గురై చికిత్స నిమిత్తం ఈనెల 22న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇన్పేషెంట్గా చేరిన శివకుమార్ అదేరోజు సాయంత్రం మూత్రం పోసేందుకు బయటకు వెళ్లి తిరిగి వార్డుకు రాలేదు.
సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు శివకుమార్ స్వగ్రామంలోను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తండ్రి రామదాసు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
#
Tags