మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published on Mon, 03/30/2015 - 06:54
కరీంనగర్ (రామగుండం): బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఆటోనగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆటోనగర్కు చెందిన షఫీ(38) రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆరాతీశారు. ఇంకా వివారలు తెలియ రావాల్సి ఉంది.
#
Tags