అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్
Published on Thu, 10/30/2014 - 21:46
తెలంగాణలో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని టీడీపీ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు.
ఈసారి 25 లక్షల మందితో సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయితే, సభ్యత్వం కోసం వంద రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుందని, సాధారణ సభ్యులకు అది వర్తించబోదని లోకేష్ స్పష్టం చేశారు.
#
Tags