రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరపాలి
Published on Tue, 07/28/2015 - 01:26
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ కవిత లేఖ
సాక్షి, హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. సమాజానికి దారిచూపాల్సిన విశ్వవిద్యాలయాలు అరాచక శక్తుల చేతులకు చిక్కి ఆటవిక ప్రవృత్తికి వేదికలవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులకు పలుకుబడి ఉన్న వారి అండదండలున్నాయనే వార్తలు వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండి ఆడకూతుళ్లు బలి కాకుండా చూడాలని కోరారు.
#
Tags