amp pages | Sakshi

రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరపాలి

Published on Tue, 07/28/2015 - 01:26

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ కవిత లేఖ


 సాక్షి, హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. సమాజానికి దారిచూపాల్సిన విశ్వవిద్యాలయాలు అరాచక శక్తుల చేతులకు చిక్కి ఆటవిక ప్రవృత్తికి వేదికలవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులకు పలుకుబడి ఉన్న వారి అండదండలున్నాయనే వార్తలు వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండి ఆడకూతుళ్లు బలి కాకుండా చూడాలని కోరారు.

 


 

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌