వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుస్తకాలు వచ్చేశాయ్!
Published on Sat, 08/05/2017 - 04:27
జిల్లాలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న వయోజన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఈ పథకం కింద జిల్లా కేంద్రాలకు పుస్తకాలు, మెటీరియల్ తదితరాలను రాష్ట్ర వయోజన విద్యా శాఖ చేరవేస్తోంది. కొంత కాలంగా ఈ పథకం నిలిచిన నేపథ్యంపై జూలై 31న సాక్షి ప్రధాన సంచికలో ‘అటకెక్కిన సాక్షర భారత్’కథనానికి యంత్రాంగం స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈనెల 20న ఎన్ఓఐఎస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మరోవైపు పక్షం రోజుల్లో పరీక్షలుండగా... ఇంత ఆలస్యంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం.
#
Tags