కత్తితో పొడుచుకున్న తల్లీ, కూతుళ్లు

Published on Thu, 04/24/2014 - 18:18

నారాయణ్‌ఖేడ్: మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కూతురు మృతి చెందగా, తల్లి, మరో కూతురు ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే వీరేందుకు ఆత్మహత్యాయత్నం చేశారో తెలియరాలేదు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ