ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేసీఆర్ ను శంకించాల్సి వస్తోంది: పొంగులేటి
Published on Wed, 07/29/2015 - 16:12
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు ఎందుకు చేర్చలేదో ఏసీబీ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా వదిలేయడంతో సీఎం కేసీఆర్ను శంకించాల్సి వస్తోందన్నారు.
కేసును కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నట్టు ప్రజల్లో అనుమానాలున్నాయని చెప్పారు. చంద్రబాబు పాత్రపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏసీబీదేనని తేల్చి చెప్పారు. అదనపు ఛార్జిషీటులోనైనా చంద్రబాబు పేరు చేర్చకుంటే తెలంగాణ ప్రభుత్వం అభాసుపాలవుతుందని హెచ్చరించారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్నారు.
#
Tags