అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొస్తా: మహేందర్ రెడ్డి
Published on Thu, 07/31/2014 - 18:49
హైదరాబాద్: 1500 కోట్లతో రూపాయలతో అభివృద్ధి ప్రణాళిక సిద్ధమని జెడ్పీ ఛైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సభ్యుల తీర్మానం చేశారు.
రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని సభ్యులకు జెడ్పీ ఛైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం నుంచి జిల్లా అభివృద్ధి కోసం పూర్తిస్థాయి నిధులు తీసుకొస్తానని ఈ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు.
#
Tags