Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థులతో పాటు భోజనం చేసిన మంత్రి
Published on Tue, 01/27/2015 - 16:25
కరీంనగర్: ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ప్రారంభించిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి మార్చి నెల నుంచి 50 మెట్రిక్ టన్నల బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
మంగళవారం ఆయన కరీనంగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలోని పాఠశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ శాలలో మరామ్మత్తులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
#
Tags