సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కొత్త భాష్యం చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు'
Published on Fri, 09/19/2014 - 18:19
హైదరాబాద్: గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే టిఆర్ఎస్ సర్కార్ అనుసరించడం దౌర్భాగ్యమని ఎబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు మాసాని బాబురావు అన్నారు. నిజాం పరిపాలనలో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నాయని అన్నారు.
కానీ తెలంగాణాలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కొత్త భాష్యం చెబుతుందని అన్నారు. విమోచనం కాదు విలీనం అని కోట్లాది మంది తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు.
#
Tags