amp pages | Sakshi

రీడిజైన్‌ వల్లనే కాళేశ్వరం జాప్యం: మర్రి

Published on Tue, 02/28/2017 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం రీడిజైన్‌ను నిపుణుల కమిటీ తిరస్కరించిందని, రీడిజైన్‌ వల్లనే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్‌సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర నిపుణుల కమిటీకి సరైన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్ల గురించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉందని, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ గురించి కమిటీకి చెప్పలేదన్నారు.

మల్లన్నసాగర్‌ రిజర్వాయరు సామర్థ్యం పెంపు, ఇతర రీడిజైన్ల వల్లనే కేంద్ర జలవనరుల సంఘం నుంచి మరోసారి అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందని శశిధర్‌రెడ్డి వివరించారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి, కమీషన్లు తీసుకోవాలనుకునే టీఆర్‌ఎస్‌ నేతల దురాశవల్లనే జాప్యం జరుగుతున్నదని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)