వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసుల అదుపులో దళ సభ్యుడు
Published on Thu, 04/02/2015 - 11:06
ఖమ్మం : ఖమ్మం జిల్లా భట్టిగూడెం అడవి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నసమయంలో అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తన పేరు మాడవి నందు అలియాస్ రమేష్(26) అని, గత మూడు సంవత్సరాలుగా ఎల్ఓఎస్ దళంలో సభ్యుడిగా పనిచేసినట్లు తెలిపాడు. రమేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా చెర్ల మండలం పెద్ద మడిసీలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని భట్టిగూడెం. రమేష్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ ఆర్ భాస్కరన్ తెలిపారు.
(చెర్ల)
#
Tags