రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వ్యక్తి అనుమానాస్పద మృతి
Published on Sun, 02/07/2016 - 18:03
మహబూబ్నగర్: పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్(44) శనివారం రాత్రి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మరణించాడు.
ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట ఆడుతున్న క్రమంలో జరిగిన వివాదం వల్లే మహేష్ను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హతమార్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
#
Tags