అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చదువుకోమన్నందుకు పెట్రోలు పోశాడు
Published on Tue, 06/06/2017 - 11:40
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అఖిల్ అనే యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అయితే అతను చదువు పట్టకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాడు. చదువుకొమ్మని సోమవారం రాత్రి గట్టిగా మందలించడంతో ఆగ్రహించిన యువకుడు తన తండ్రి రమేష్(44)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తొలుత బెల్లంపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags