వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యను వేధించిన భర్తకు జైలుశిక్ష
Published on Tue, 09/01/2015 - 22:12
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఎనిమిది నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ సైబరాబాద్ 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... సరూర్నగర్ ప్రాంతంలో నివాసముండే సురేఖ, నాగరాజు వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే, నాగరాజు అదనపు కట్నం తేవాలని భార్య సురేఖను వేధించసాగాడు.
ఈ క్రమంలో 2012 ఆగస్టులో భార్య సురేఖతో గొడవపడి ఆమెను పుట్టింటికి తరిమేశాడు. సురేఖ ఫిర్యాదు మేరకు సరూర్నగర్ మహిళా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన సైబరాబాద్ 14 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పైవిధంగా తీర్పుచెప్పారు.
#
Tags