Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్షాక్తో వ్యక్తి మృతి
Published on Thu, 05/28/2015 - 16:44
మహబూబ్నగర్: విద్యుత్ షాక్ కు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధరపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గట్టుపల్లి అంజయ్య మోటరు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం తోటలో మోటారు రిపేరి చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రాఘవేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags