రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మృతదేహంతో కామినేని జంక్షన్ వద్ద ధర్నా
Published on Sun, 01/03/2016 - 18:49
నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. నార్కట్పల్లికి చెందిన కొమిరెల్లి వెంకట్ (65) రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనగా, ఎగిరి కారుపై పడిపోవడం.. డ్రైవర్ ఆపకుండా 20 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడం తెలిసిందే.
ఈ ఘటనతో నార్కట్పల్లి వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కామినేని ఆస్పత్రి వై జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వెంకట్ మృతదేహంతో ధర్నాకు దిగారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో తమ ధర్నాను విరమించారు.
#
Tags