KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గొడుగు కింద పాఠాలు!
Published on Fri, 07/13/2018 - 09:12
ధారూరు : మండలం నాగారం పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు ఉరుస్తుంది. దీంతో విద్యార్థులు నిత్యం గొడుగుల కింద కూర్చొని పాఠాలు వింటున్నారు. యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
#
Tags