రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లేబర్ ఆఫీసర్
Published on Wed, 07/29/2015 - 17:42
కరీంనగర్ : హమాలీ కార్మికుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ లేబర్ ఆఫీసర్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన అనిల్ అనే హమాలీ కార్మికుడు కూలీ ధ్రువీకరణ పత్రం కోసం లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును ఆశ్రయించాడు.
సర్టిఫికేట్ మంజూరు చేయాలంటే రూ.4 వేలు లంచం కావాలని ఆ ఆఫీసర్ డిమాండ్ చేయడంతో అనిల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా స్కెచ్ గీసిన ఏసీబీ అధికారులు బుధవారం అనిల్ నుంచి లంచం తీసుకుంటుండగా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టుచేశారు.
#
Tags