చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సమ్మిళిత వృధ్ధి దిశగా రాష్ట్రం: కేటీఆర్
Published on Sun, 06/03/2018 - 02:07
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించి నాలు గేళ్లు పూర్తయిన సంద ర్భంగా రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ కారులకు, ప్రాణాలర్పిం చిన అమరులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ మంత్రి కె.తారక రామారావు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిదా యక నాయకత్వంలో రాష్ట్రం సమ్మిళిత అభివృధ్ధి దిశగా ముందుకు సాగుతోందని ట్వీట్ చేశారు.
#
Tags