అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అది పనికిమాలిన సభ
Published on Sun, 04/30/2017 - 02:45
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ: ‘వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ ‘ప్రగతి నివేదన సభ’ కాదని అదొక పనికిమాలిన సభ’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. నల్లగొండలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాదను కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలని సీఎం కేసీఆర్ తిట్టడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్ అధికార దాహంతో మరింత రెచ్చిపోతు న్నారని విమర్శించారు.
#
Tags