వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వీరేందర్గౌడ్ కంపెనీల్లో ఐటీ సోదాలు
Published on Thu, 11/15/2018 - 12:32
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ టీడీపీ నేత, ఉప్పల్ అభ్యర్థి వీరేందర్గౌడ్కు చెందిన కంపెనీల్లో గురువారం ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహించారు.
వీరేందర్ గౌడ్కు చెందిన డీఎస్ఏ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తదితర సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శాంతా శ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
#
Tags