వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హాస్టల్ నుంచి విద్యార్థిని అదృశ్యం
Published on Fri, 07/01/2016 - 19:57
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలానికి చెందిన ఎ.శ్రావణి (18) సికింద్రాబాద్లోని వెస్లీ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతూ కళాశాల ఆవరణలోని హాస్టల్ ఉంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ బ్యాగుతో సహా కాలేజీ నుంచి బయటికి వెళ్లిన శ్రావణి తిరిగి హాస్టల్కు రాలేదు. తల్లిదండ్రులకు సమాచారం అందించిన నిర్వాహకులు ఎటువంటి జాడ తెలియకపోవటంతో శుక్రవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags