అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ దాడులు
Published on Wed, 02/12/2020 - 08:16
సాక్షి, కైలాస్నగర్(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై మంగళవారం ఆదాయపన్నుల శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సినిమారోడ్డులోని శ్రీరామ నర్సింగ్హోమ్, బస్టాండ్ ఎదుట గల శారద నర్సింగ్ హోమ్లపై దాడులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల పలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.
#
Tags