amp pages | Sakshi

‘నా జీతంతో పేదలకు పింఛన్లు ఇస్తా’

Published on Tue, 01/01/2019 - 18:56

సంగారెడ్డి: ఎప్పుడూ ఏదే ఒక విషయంతో వార్తల్లో ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం రూ.3 లక్షలకు మరో రూ.2 లక్షలు కలిపి వృద్ధులకు పంపిణీ చేస్తానని మంగళవారం విలేకరులకు తెలియజేశారు. నెలకు రూ.500 చొప్పున వెయ్యి మంది పేద ప్రజలకు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తానని మాట ఇచ్చారు. ప్రతీ నెల 10వ తేదీన తన ఇంటి వద్దే నగదు ఇస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌