వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘నా జీతంతో పేదలకు పింఛన్లు ఇస్తా’
Published on Tue, 01/01/2019 - 18:56
సంగారెడ్డి: ఎప్పుడూ ఏదే ఒక విషయంతో వార్తల్లో ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం రూ.3 లక్షలకు మరో రూ.2 లక్షలు కలిపి వృద్ధులకు పంపిణీ చేస్తానని మంగళవారం విలేకరులకు తెలియజేశారు. నెలకు రూ.500 చొప్పున వెయ్యి మంది పేద ప్రజలకు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తానని మాట ఇచ్చారు. ప్రతీ నెల 10వ తేదీన తన ఇంటి వద్దే నగదు ఇస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
#
Tags