వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిషన్ కాకతీయకు భారీగా విరాళాలు
Published on Tue, 03/31/2015 - 16:59
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయకు ఒక్క రోజే పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. క్రెడాయి ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ను కలిసి మిషన్ కాకతీయకు 50 లక్షల చెక్ను అందించారు. బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ విష్ణు రాజు సీఎంకి 50 లక్షల చెక్ని విరాళంగా ఇచ్చారు.
అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ. 25 లక్షలు సీఎంకు ఇవ్వగా, మైన్స్ అండ్ జీయాలజీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయ పనులకి విరాళంగా అందించారు.
#
Tags