శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ

Published on Tue, 07/28/2015 - 17:52

హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్‌సింగ్ పట్టుబడ్డాడని వార్తలు వెలువడిన నేపథ్యంలో హోంమంత్రి పరామర్శించడం చర్చనియాంశమైంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ