రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హనుమాన్ దీక్షాపరుల ఆందోళన
Published on Tue, 03/27/2018 - 10:12
రాయికల్(జగిత్యాల): మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట, అల్లీపూర్ గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షాపరులు సోమవారం ఆయా గ్రామాల నుంచి అయోధ్య గ్రామానికి శోభాయాత్రగా వెళ్తుండగా.. ఎస్సై శివకృష్ణ డీజే సౌండ్బాక్స్లు, జెండాలు తొలగించాలని కోరడంతో దీక్షాపరులు ఎస్సై తీరుపట్ల ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకుంటే ఎస్సై డీజేను, కాషాయ జెండాలను తొలగించాలనడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షాపరులకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
#
Tags