రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్చి15 నుంచి ఒంటిపూట బడులు
Published on Tue, 03/06/2018 - 01:57
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే డీఈవోలకు జారీ చేయనుంది. అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని విద్యా శాఖ యోచిస్తోంది. దూరాభారంతో పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థినులకోసం ఈ పథకం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
#
Tags