బాబే భూబకాసురుడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘వర్గీకరణ’ రాజకీయ అంశమైంది
Published on Tue, 11/07/2017 - 12:27
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశంగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా భారతి అనే ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఆమె మృతదేహాన్ని గద్దర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి కుటుంబీకులకు రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, అఖిలపక్షానికి కార్యరూపం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టికల్ 341-డి కింద ఎస్సీ వర్గీకరణకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
#
Tags