అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు వెంకయ్యకు పౌరసన్మానం
Published on Mon, 08/21/2017 - 02:30
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. అనంతరం దిల్కుషా అతిథి గృహం ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.
#
Tags