వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూతురు పెళ్లి చేయలేక తండ్రి...
Published on Wed, 11/26/2014 - 01:13
సంగెం: పెళ్లీడుకొచ్చిన కూతురుకు వివాహం చేయలేకపోతున్నాననే వేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రాపల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలు... గ్రామానికి సౌరం సారయ్య (48)కు కూతురు మాధవి, కుమారుడు రాజేశ్ ఉన్నారు. భార్య సావిత్రి 20 ఏళ్ల క్రితం పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి చేసి సారయ్య పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు మాధవి పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి చేసేందుకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెందిన సారయ్య సోమవారం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా, మంగళవారం మృతి చెందాడు.
#
Tags