అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published on Tue, 10/13/2015 - 11:15

బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన ఒక రైతు అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టు రాజయ్య(38) అనే రైతు 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి పంటపెట్టాడు. అయితే నీళ్లు లేక పంట ఎండిపోవడం, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆవేదనకు గురైన రాజయ్య ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య మారెక్క, నలుగురు పిల్లలు ఉన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ