జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published on Tue, 10/13/2015 - 11:15
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన ఒక రైతు అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టు రాజయ్య(38) అనే రైతు 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి పంటపెట్టాడు. అయితే నీళ్లు లేక పంట ఎండిపోవడం, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆవేదనకు గురైన రాజయ్య ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య మారెక్క, నలుగురు పిల్లలు ఉన్నారు.
#
Tags